కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన జరజావుపేట పోరాట ప్రతినిధులు
03 Oct 2018 12:31 PM
జరజావుపేటను గ్రామపంచాయతీగా చేయాలని వినతి
విజయనగరంః వైయస్ జగన్ను జరజావుపేట గ్రామ పంచాయతీ పోరాట ప్రతినిధులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ గ్రామాన్ని నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి విముక్తి కల్పించాలని కోరారు.. చంద్రబాబు ఎన్నికల్లో గ్రామపంచాయతీగా చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. .ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు లేక గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరజావుపేటను గ్రామపంచాయతీగా చేస్తామని జగన్హామీ ఇచ్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజలందరికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, ఖచ్చితంగా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.