కాశీపురం చేరుకున్న పాదయాత్ర

శ్రీకాకుళం: జిల్లా టెక్కలి నియోజకవర్గంలో
పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాశీపురం
చేరుకున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన జననేతకు స్థానికులు పెద్దఎత్తున ఎదురేగి
స్వాగతం పలకడంతోపాటు, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top