బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రైతులను ఆదుకునే చిత్తశుద్ధి బాబుకు లేదు
20 Jan 2018 3:43 PM
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, మంత్రులు హంద్రీనీవా ప్రాజెక్టును దోపిడీ ప్రాజెక్టుగా మార్చారని ధ్వజమెత్తారు. ఉరవకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్టిబ్యూటరీ పనులు నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు అనంత జిల్లా రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.