మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కిడ్నీ బాధితులను ఆదుకుంటాం..
02 Jan 2019 12:27 PM
వైయస్ జగన్ను కలిసిన ఏడు గ్రామాల కిడ్నీ బాధితులు..
శ్రీకాకుళంః వైయస్ జగన్ను కలిసిన లోహర బంధ పరిధిలోని 7 గ్రామాల కిడ్నీ బాధితులు.ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు.కిడ్నీ బాధితులకు ఎలాంటి పెన్షన్లు ఇవ్వలేదని బాధితులు తెలిపారు.రోగులకు సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా లేవన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాధితులకు రూ.10వేల పెన్షన్ ఇస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు.మహేంద్ర తనయ నుంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.వైయస్ జగన్ హామీల పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.