19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వైయస్ జగన్ను కలిసిన జోసఫ్ దంపతులు
22 Dec 2018 9:53 AM
శ్రీకాకుళం: విశాఖ జిల్లాకు చెందిన జోసఫ్ దంపతులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జోసఫ్ బైక్పై నుంచి కిందపడి కాలు విరిగింది. దీంతో వైయస్ జగన్ తన సొంత డబ్బులతో జోసఫ్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. కోలుకున్న జోసఫ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జననేతకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన వైయస్ జగన్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని, మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.