మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
హెచ్.కైరవడిలో ఘన స్వాగతం
28 Nov 2017 12:39 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని హెచ్.కైరవడి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. వైయస్ జగన్ 20వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం పుట్టపాశం నుంచి ప్రారంభం కాగా కైరవడి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఊరు ఊరంతా కదలివచ్చి జననేత వెంట నడిచారు. తమ బాధలు చెప్పుకున్నారు. సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. మరో ఏడాది ఓపిక పట్టండి అంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.