కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ఆర్ 8వ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
02 Sep 2017 10:53 AM
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్త్రాలు, పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే వైయస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ వైయస్ఆర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జ్ఞాపకాలను తలచుకొని బాధాతప్త హృదయంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా రాజన్న రాజ్యాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిషలు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు.