చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ నేతలకు కౌంట్డౌన్ మొదలైంది
20 Dec 2018 12:43 PM
విజయవాడ: టీడీపీ నేతలకు కౌంట్డౌన్ మొదలైందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ పేర్కొన్నారు.
విజయవాడలోని అలంకార్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీసీల నిరసన కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ పాల్గొని చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. వచ్చే ఏడాది వైయస్ జగన్ పుట్టిన రోజును సీఎం హోదాలో చేసుకుందామని పిలుపునిచ్చారు. విజయవాడలో వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. చంద్రబాబులాగా పొత్తుల కోసం వెంపర్లాడమని చెప్పారు.