రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఎన్నికల అధికారిని కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
08 Feb 2017 4:02 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడినా టీడీపీ నేతలు కోడ్ ఉల్లంగించడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎన్నికల కార్యాలయానికి వచ్చారు.