చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం
10 Aug 2018 12:28 PM
విజయవాడ: మీడియా టీడీపీకి ఏజెంట్గా పని చేస్తుందని, ఈడీ కేసుల విషయం ఎల్లో మీడియాకు ఎలా తెలిసిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వైయస్ జగన్ కుటుంబంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నాడు వైయస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేక పోయారని, నేడు వైయస్ జగన్ను ఎదుర్కోలేకపోతున్నారని పేర్కొన్నారు.