వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం
10 Aug 2018 12:28 PM
విజయవాడ: మీడియా టీడీపీకి ఏజెంట్గా పని చేస్తుందని, ఈడీ కేసుల విషయం ఎల్లో మీడియాకు ఎలా తెలిసిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వైయస్ జగన్ కుటుంబంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నాడు వైయస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేక పోయారని, నేడు వైయస్ జగన్ను ఎదుర్కోలేకపోతున్నారని పేర్కొన్నారు.