బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
పారిశుద్ధ్య కార్మికులకు ద్రోహం చేస్తోన్న టీడీపీ సర్కార్
05 Nov 2018 2:54 PM
తిరుపతి: పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ద్రో హం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి మున్సిపాల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా వైయస్ఆర్ సీపీ ధర్నా చేపట్టింది. ధర్నాలో భూమన కరుణాకర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నివాసముంటున్న కార్మికులను వెళ్లగొట్టాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. మంత్రి నారాయణ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.