వైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎం
గవర్నర్ తేనేటి విందుకు వైయస్ జగన్
15 Aug 2016 10:41 PM
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్భవన్లో సోమవారం ఎట్ హోం కార్యక్రమం పేరుతో తేనేటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ను గవర్నర్ సాధరంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కాగా, వైయస్ జగన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుకరించి కరచాలనం చేశారు. కాగా కేసీఆర్ వైయస్ జగన్ సరదాగా మాట్లాడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.