రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చింతపల్లిలో వైఎస్ జగన్ బహిరంగసభ
08 Dec 2015 11:16 AM
విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.అదేవిధంగా విశాఖ మేయర్ పీఠమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు.