చింతపల్లిలో వైఎస్ జగన్ బహిరంగసభ

విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఏపీ  ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ  ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.అదేవిధంగా విశాఖ మేయర్ పీఠమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
Back to Top