మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ..!
01 Oct 2015 3:58 PM
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో జగన్ చర్చించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 7 నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో తాను తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.