గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో జగన్ చర్చించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 7 నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో తాను తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Back to Top