జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్

శ్రీకాకుళంః వైయస్ జగన్ జగతి గ్రామం చేరుకున్నారు. వస్తూనే కిడ్నీ బాధితులను ఒక్కొక్కరిని పలకరిస్తూ వారి దుస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు జననేతకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

Back to Top