మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: రాజేష్
22 Nov 2012 12:53 PM
కర్నూలు:
వైయస్ఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాలలోకి వచ్చినట్లు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ చెప్పారు. కర్నూలులో సాగుతున్న మరో ప్రజాప్రస్థానం షర్మిల పాదయాత్రలో ఆయన గురువారం పాల్గొన్నారు. తనలాంటి ఎందరో యువకులకు వైయస్ఆర్ స్ఫూర్తి అన్నారు. వైయస్ మరణానంతరం రాష్ట్రంలో పాలన స్థంభించిందన్నారు. వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలలోకి చొచ్చుకెళ్ళాయని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని రాజేష్ తెలిపారు. కనీసం వంద మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.