‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
టీడీపీ ధర్నాకు స్సందన కరవు
25 Aug 2012 8:23 AM
విజయవాడ, 25 ఆగస్టు 2012 : తెలుగుదేశం, సీపీఐ పార్టీలు శనివారం ఇక్కడి ప్రకాశం బ్యారేజ్ వద్ద నిర్వహించిన మహా ధర్నాకు రైతుల నుంచి స్పందన కరవైంది. కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయడకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం వైఖరికి నిరసగా టీడీపీ, సీపీఐ పార్టీలు ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. చంద్రబాబు నాయుడు తెచ్చిపెట్టుకున్న ప్రేమను తమ పట్ల ఒలకబోస్తున్నారని రైతులు భావిస్తున్న కారణంగానే ఈ మహా ధర్నాకు స్పందన కరవైందని అర్థమవుతోంది. ఇదే ప్రకాశం బ్యారేజ్ వద్ద చంద్రబాబు నాయుడు 2010లో నిర్వహించిన ప్రదర్శనకు కూడా రైతుల నుంచి సరైన స్పందన రాని విషయం గమనార్హం.