బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటన
06 Aug 2016 5:09 PM
నెల్లూరు(కావలి): ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతున్నా సంబంధిత అధికారులు వాటిని సరిచేయకపోవడం దారుణమని వైయస్సార్సీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి పత్రాప్ కుమార్రెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని చలంచర్ల గ్రామంలో ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా చేతులకు తాకేట్టు కిందకు వేలాడుతున్నాయని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే విద్యుత్ అధికారులతో చరవాణిలో సంభాషించారు. వాటిని సరి చేయాలని విద్యుత్ ఏఈకి సూచించారు.