ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి

విజయవాడః చంద్రబాబు తన మనమడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని వైయస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడులు మండిపడ్డారు. నారాయణరెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈలను ఏ-1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే కేఈని పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్ లు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధిస్తేగానీ రాష్ట్రంలో హత్యాకాండ ఆగదని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top