మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాజధానిలో లక్ష కోట్ల భూ దోపిడీ
21 Nov 2018 12:04 PM
విజయనగరంః ఐటీదాడులతో రాజధానిలో భూ దోపిడీలు బయటపడుతున్నాయని వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే తమ అనుయూయులతో అతితక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారన్నారు. సుమారు లక్ష కోట్ల రూపాయాల భూ దోపిడీ జరిగిందన్నారు. భూదోపిడీ అవినీతిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే రాష్ట్రంలో దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజాకోర్డులో తీర్పు వచ్చే సమయం ఆసన్నమయిందన్నారు.