కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కాలుష్య ప్రభావిత గ్రామాల్లో కాకాణి పర్యటన!
17 May 2017 6:16 PM
తోటపల్లి గూడూరు: థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కాలుష్య ప్రభావిత గ్రామాలను గురువారం సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్థన్రెడ్డి సందర్శించనున్నట్లు స్థానిక వైయస్సార్సీపీ నాయకులు ఉప్పల శంకరయ్యగౌడ్తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ వరకవిపూడి పంచాయితీ అనంతపురం గ్రామంలో ఉన్న సెంబ్కార్ఫ్గాయత్రి పవర్ ప్రాజెక్ట్ కారణంగా వరకవిపూడి పంచాయతీలోని అనంతపురం, శివరామపురం మండపం పంచాయితీలోని ఇసుకదొరువు, కాటేపల్లి, సీఎస్పురం, గొల్లపాళెం గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకొన్నాయన్నారు. స్థానికుల అభ్యర్థనతో ఎమ్మెల్యే కాకాణి వాస్తవ స్థితిగతులను తెలుసుకొనేందుకు కాలుష్యం బారిన పడిన గ్రామాలను సందర్శిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాధితుల బాధలను తెలుసుకొని సమస్య పరిష్కారానికి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుందన్నారు.