మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
జగన్ వైపే రాష్ట్ర ప్రజలు: మేకతోటి
26 Dec 2012 10:27 AM
ఫిరంగిపురం:
కాంగ్రెస్, టీడీపీలు ఎంత కుమ్మక్కయినా రాష్ట్ర ప్రజలు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయంలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మహానేత తనయుడు శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సుచరిత చెప్పారు. గుంటూరు నవభారత్ నగర్లో ఎమ్మెల్యే సుచరిత జన్మదినం సంధర్బంగా రెడ్డిపాలెం మాజీ సర్పంచ్ తనుబుద్ధి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 39 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుచరిత, దయాసాగర్ దంపతులను ఘనంగా సన్మానించారు.