వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జగన్మోహన్ రెడ్డిదే అధికారం: గాదె
22 Sep 2012 12:58 AM
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో 150 స్థానాలను గెలుచుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అయిన గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.
కాంగ్రస్కు 60 సీట్లు రావచ్చని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్కు తెలంగాణలో 50, సీమాంధ్రలో వంద వరకూ సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహానేత డాక్టర్ వైయస్ఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని గాదె చెప్పారు. మంచి నేతలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఆయన సూచించారు.