రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
30న జగన్కు గవర్నరు అపాయింట్మెంట్
26 Sep 2013 5:13 PM
హైదరాబాద్ 26 సెప్టెంబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి గవర్నరు నరసింహన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 30 సాయంత్రం 4 గంటలకు శ్రీ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. తెలంగాణపై కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని అంతకుముందు పార్టీ శాసన సభ పక్ష ఉప నాయకురాలు శ్రీమతి భూమా శోభా నాగిరెడ్డి చెప్పారు.