ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే...
28 Nov 2018 11:37 AM
చంద్రబాబు హామీలన్నీ గాలికి...
వైయస్ జగన్కు మొరపెట్టుకున్న రైతులు..
శ్రీకాకుళంః టీడీపీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందాన్న ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్టలి,బుక్కూరు, తెట్టంగి రైతులు వైయస్ జగన్ను కలిసి తమ గోడు వినిపించారు. చంద్రబాబు హామీలు ఏ ఒకటీ నెరవేరలేదని రైతులు వాపోయారు. తోటపల్లి ఆయకట్టుకు హెడ్ రెగ్యులేటరి ఏర్పాటు చేయాలని వినతించారు. వరద ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారంగా గెడ్డలు వెడల్పు చేయాలని వైయస్ జగన్ను కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదన్నారు. తెట్టంగి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఇంటింటికి కుళాయి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అర్హులందరి గృహాలు,పింఛన్లు వంటి హామీలు ఇచ్చారని ఒకటి కూడా అమలు చేయలేదన్నారు.టీడీపీకి చెందినవారికే గృహాలు మంజూరు చేస్తున్నారన్నారు.