రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాట్లు
07 May 2016 7:30 PM
కాకినాడ) తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ కార్యవర్గం విస్త్రతస్థాయి
సమావేశం జరిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పర్యటనకు
ఏర్పాట్ల మీద చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన
భేటీ జరిగింది. సీనియర్ నాయకుడు బొత్సా సత్యనారాయణ, ఇతర నేతలు అతిథులుగా హాజరు
అయ్యారు.
ఈనెల 10న వైఎస్ జగన్ కాకినాడ
వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ఆందోళనలో పాలు
పంచుకొంటారు. ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసినందున, ప్రభుత్వాల
మీద ఒత్తిడి తెచ్చేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది.
వైఎస్ జగన్ పర్యటన ను విజయవంతం చేయాలని నాయకులు తీర్మానించారు.