మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రకాశం జిల్లాలో సంబరాలు
22 Mar 2017 11:45 AM
ఒంగోలు: తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెన్నపూస గోపాల్రెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి గెలుపు పట్ల ప్రకాశం జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. దర్శి పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ వేడుకలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.