వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
బొగ్గు కుంభకోణంపై సీబీ'ఐ'
04 Sep 2012 1:10 AM
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై సీబీఐ కన్నేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కంపెనీలపై ఏకకాలంలో దాడులు ప్రారంభించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లు, సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో కేటాయింపులపై దృష్టి సారించిన సీబీఐ మెరుపు దాడులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 30 కంపెనీల లావాదేవీలను విచారిస్తున్నారు. 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లతో పాటు మన రాష్ట్రంలోనూ పలు సంస్థలతో పాటు ప్రముఖుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, పాట్నా, రాయ్పూర్, రాంచీల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.