వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నేడు కేబినెట్ భేటీ
27 Mar 2020 10:51 AM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఇవాళ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్పై ఆర్డినెన్స్ను ఆమోదించే అవకాశం ఉంది.