చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కోవిడ్ సెంటర్కు ఎమ్మెల్యే నల్లపురెడ్డి రూ.2లక్షల విరాళం
30 Apr 2021 12:55 PM
నెల్లూరు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలోని కోవిడ్ కేర్ సెంటర్కు కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రూ.2 లక్షల విరాళం అందజేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్ట్ తరఫున కోవిడ్ సెంటర్కు ఆర్థిక సాయం అందించి ఎమ్మెల్యే దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలను తెలుసుకుని సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.