మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఏప్రిల్ లో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
16 Mar 2021 1:04 PM
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం వైయస్ జగన్ వర్చువల్ విధానంలో కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఏప్రిల్ నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా పథకాలపై సీఎం సమీక్షిస్తున్నారు.