రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బతుకుదెరువు భారమైంది
28 Mar 2018 1:02 PM
గుంటూరు :వడ్డెర కార్పొరేషన్ను ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు వైయస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వడ్డెరలు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వడ్డెరలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కష్టజీవులైన వడ్డెరలు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఆధునిక పరికరాల రాకతో పనులు లేక బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ను కలిసిన వారిలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల వెంకట్, ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేష్, బత్తుల అంకమ్మరాజు ఉన్నారు.