వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆ స్పృహ కూడా చంద్రబాబుకు లేదు
17 Oct 2019 2:40 PM
ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎక్కడ మాట్లాడినా ఒక హాస్యనటుడి తరహాలో కార్యకర్తలను ఆహ్లాదపరచడంపైనే చంద్రబాబు దృష్టిపెట్టినట్లున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించకూడదనే స్పృహ కూడా చంద్రబాబుకు లేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
Read Also: వైయస్ఆర్ నవోదయం పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్