మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
18 May 2019 12:04 PM
సీఈసీని కలిసిన వైయస్ఆర్సీపీ నేతల బృందం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం కోరింది. చంద్రగిరి పరిధిలో రీ పోలింగ్ సజావుగా జరిపించాలని కోరారు. కాసేపటి క్రితం పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్రెడ్డి, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు సీఈసీని కలిశారు.