అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ
27 Aug 2019 2:29 PM
సీఎం వైయస్ జగన్
అమరావతి: మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పలు విషయాలపై చర్చించారు. మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, ఇసుక సప్లయ్ పెంచాలని, స్టాక్ యార్డుల్లో ఇసుక నింపడం మొదలుపెట్టాలని, అవకాశం ఉన్న ప్రతి చోట ఇసుక రీచ్లను పెంచాలని ఆదేశించారు. వరదల వల్ల కొత్త రీచ్లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక రవాణాలో కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. మనం ప్రజలకు మంచి చేస్తే చూడలేక బాధపడేవాళ్లు ఉన్నారన్నారు.