మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఢిల్లీకి బయల్దేరిన సీఎం వైయస్ జగన్
14 Jun 2019 2:23 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీకి చేరుకున్న తరువాత సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీ అవుతారు. రేపు శనివారం నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తరువాత ఢిల్లీలో వైయస్ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొని పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.