టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడు
22 Oct 2019 12:13 PM
ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు వైఖరిపై ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు నదులు ఎప్పుడు ఎండిపోయి, ఇసుక తిన్నెలు తేలి కనిపించాలన్నారు. ఆ ఇసుక దోచుకుని 10 వేల మంది కోటీశ్వరులయ్యారన్నారు. జలాశయాలన్నీ నిండితే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు.