చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దళిత మహిళా ఎస్ఐని అవమానించడం అహంకారానికి నిదర్శనం
12 Sep 2019 2:14 PM
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అమరావతి: దళిత మహిళా ఎస్ఐని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అవమానించం ఆమె అహంకారానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శించారు. చంద్రబాబులా టీడీపీ నేతలూ దళితులను అవమానిస్తున్నారని, గతంలో ఆదినారాయణరెడ్డి ఇలాగే అవమానించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు.