22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
17 న సీఎం వైయస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
15 Apr 2023 4:43 PM
వైయస్ఆర్సీపీ శ్రేణులకు ఎమ్మెల్యే అనంత పిలుపు.
అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17 న జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి సింగనమల నియోజకవర్గంలోని నార్పలకు వస్తున్నారని, సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అనంతపురంలో వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వెంకట్రామిరెడ్డి సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నార్పల కు విచ్చేస్తున్న నేపథ్యంలో సభకు పార్టీ శ్రేణులు పెద్ద హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులను కోరారు.