రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
‘స్పందన’పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
01 Jun 2022 12:09 PM
పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష
కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాతున్నారు. ఈ సమీక్షలో.. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణ ప్రగతిపై, ఖరీఫ్ సన్నద్ధతపై సీఎం వైయస్ జగన్ సమీక్షించనున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేల నిర్మాణంపై దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై, స్పందన ఫిర్యాదుల పరిష్కారం, ఇరిగేషన్, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.