మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మేం వచ్చాక రూ.2,250 చొప్పున పింఛన్ ఇస్తున్నాం
03 Dec 2020 12:06 PM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి: మేం అధికారంలోకి వచ్చిన మొట్ట మొదటి నెల నుంచే రూ.2250 పింఛన్ అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. చంద్రబాబు హయాంలో రూ.వెయ్యి పింఛన ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 44,32,592 పింఛన్లు ఉండేవని, ఇప్పుడు 61.94 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ వివరించారు. చంద్రబాబు హయంలో పింఛన్లకు నెలకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, మేం వచ్చాక నెలకు రూ.1500 కోట్లు ప్రతి నెల పింఛన్లకు ఖర్చు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ వివరించారు.