రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రేపు, ఎల్లుండి సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన
29 Jan 2023 5:59 PM
తాడేపల్లి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఎల్లుండి(మంగళవారం) కూడా సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. రేపు సాయంత్రం సీఎం వైయస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
రాత్రికి జన్పథ్ నివాసంలో సీఎం వైయస్ జగన్ బస చేయనున్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్రైజర్ కార్యక్రమాలకు సీఎం వైయస్ జగన్ హాజరుకానున్నారు. ఎల్లుండి 10.30-5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్లో దౌత్యవేత్తలతో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు.