జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!
కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ రెండోసారి భేటీ
23 Sep 2020 11:26 AM
రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని కోరారు.