ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ రెండోసారి భేటీ
23 Sep 2020 11:26 AM
రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని కోరారు.