టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
విశాఖకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
30 Oct 2020 5:20 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయస్ జగన్ హాజరు కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కాసేపటి క్రితం బయల్దేరిన సీఎం.. 6 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్కు చేరుకుంటారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించనున్నారు. అనంతరం 6.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.