మంగళగిరి తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షులుగా వేమారెడ్డి నియామకం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి (వేమారెడ్డి) మంగళగిరి తాడేపల్లి నగర వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది. 
 

తాజా వీడియోలు

Back to Top