నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
కైరుప్పలకు చేరుకున్న వైయస్ జగన్
30 Nov 2017 12:58 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లా కైరుప్పలకు చేరుకుంది. వైయస్ జగన్ పాదయాత్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జననేతను కలుసుకునేందుకు ప్రజలంతా తండోపతండాలుగా కదిలివచ్చారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రతిపక్షనేత ముందుకు సాగుతున్నారు.