వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు


గుంటూరు: ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మంగళగిరి నియోజకవర్గంలో రైతులు కలిశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. శనగలకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మరో ఏడాదిలో దిగిపోతున్నానని రైతులను పట్టించుకోవడం లేదని ఆన్నదాతలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.
 
Back to Top