వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం మరో 15 రోజులు పెంపు
03 Oct 2017 4:01 PM
కర్నూలు: వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్ను పరివీలించిన అనంతరం రవీంద్రనాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు 75 లక్షల మంది భాగస్వాములయ్యారని చెప్పారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండడంతో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు వివరించారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసపోయిన ప్రజలంతా వైయస్ఆర్ సీపీని ఆశ్రయిస్తున్నారన్నారు.