కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నేతలు
08 Feb 2017 6:00 PM
నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు
పిఠాపురం: ప్రజల సొమ్ము వారికి దక్కకుండా టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు ధ్వజమెత్తారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురం మున్సిపాలిటీలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్ను అందజేసి బాబు పాలనకు మార్కులు వేయించారు.