మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
లోక్ సభలో వైయస్సార్సీపీ ఎంపీల ఆందోళన
05 Aug 2016 12:10 PM
న్యూఢిల్లీః ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ ఎంపీలు లోక్ సభలో పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వరుసగా ఐదవరోజు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. హోదా ఇచ్చే వరకు పోరాటాన్ని విశ్రమించే ప్రసక్తే లేదన్నారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ ఎంపీలు హోదా కోసం గట్టిగా పట్టుబడుతున్నారు.